Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

పెదకాకాని ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత !

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు : వై‌ఎస్‌ఆర్‌సి‌పి నేతలు వైసీపీ నాయకులు భక్తులకు, ఆలయానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు మరియు స్థానికులు డిమాండ్ గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి...

మూడు నెలల తరువాత బాలిక కిడ్నాప్ కేసులో షేక్ జాన్ సైదా అరెస్ట్

నిందితుడు హర్యానాలోని కర్నూల్ లో పట్టుకున్న పోలీసులు పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన జాన్ సైదా విద్యార్థులు కిడ్నాప్ పై హైకోర్టులో హైబియస్ కార్పస్ వేసిన బాలిక తండ్రి మూడు నెలలైనా బాలిక ఆచూకీ...

పిడుగురాళ్లలో ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు స్టాపేజ్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిడుగురాళ్ల రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైలు నెం. 12795/12796 బి.జెడ్.ఎ–ఎల్.పి.ఐ–బి.జెడ్.ఎ ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు సెప్టెంబర్ 4...

విజయవాడలో అపరిశుభ్ర హోటళ్లపై వీఎంసీ కొరడా

కెనాల్ రోడ్డులోని హోటళ్లలో ప్రజారోగ్య విభాగం ఆకస్మిక తనిఖీలు మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 జరిమానా లోపాలు సరిదిద్దకుంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరిక ​ విజయవాడ, 04 సెప్టెంబర్ 2026, భరత్ ప్రతినిధి...

గీతా మందిరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ ​వెల్లటూరు/భట్టిప్రోలు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల జిల్లా రేపల్లె ఖండ భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో వెలసియున్న...

ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ -2026 లో గుంటూరు జిల్లా పోలీస్ అత్యుత్తమ ప్రతిభ

  గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖకు చెందిన...

మతసామరస్యానికి మారుపేరు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కృష్ణాష్టమి సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందించి శుభాకాంక్షలు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ తెలియజేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్...

శని ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం : జిల్లా కలెక్టర్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నెల...

త్వరలో అర్హులందరికీ పింఛన్లు : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. శుక్రవారం...

కొత్త పింఛన్లు పారదర్శకంగా మంజూరు చేస్తాం : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అర్హులైన వారందరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. పెన్షన్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.