హైదరాబాద్, భారత్ ప్రతినిధి న్యూస్ : మియాపూర్, అమీన్ పూర్ లోని శిల్పా కాలనీ లో భారత దేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు....
హైదరాబాద్: ప్రముఖ అణు శాస్త్రవేత్త, రచయిత, విద్యావేత్త, ప్రజా విజ్ఞాన ఉద్యమకారుడు డా. ఎం. పి. పరమేశ్వరన్ మృతి పట్ల కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ...
హైదరాబాద్, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్ను దుండగుడు చోరీ చేశాడు....
మియాపూర్ శిల్ప కాలనీ లోని కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో స్నేహితుల రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ మిత్రులకు ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టి, స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు....
తెలంగాణ, 29 జులై 2026, భారత్ ప్రతినిధి : ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ...