నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.. రూ.26 వేల జరిమానా
విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నగరంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాలపై వీఎంసీ ప్రజారోగ్య విభాగం...
సింగ్నగర్ రైతుబజార్ కేంద్రంగా అక్రమాల ఆరోపణలు
కదలని వాహనానికి రోజూ 36 లీటర్ల డీజిల్ ఎలా?
లాగ్బుక్లలో మాయాజాలమా.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు
విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : విజయవాడ నగరపాలక...
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు
అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి
అక్టోబర్ 12న గాయత్రీదేవి అలంకరణ
అక్టోబర్ 13న అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 14న మహాచండీదేవి
అక్టోబర్ 15న లలితా త్రిపురసుందరీదేవిగా...
విజయవాడ, 29 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పరుచూరి ప్రసాద్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా...
హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వీఎంసీ తనిఖీలు
విజయవాడ, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్...
బిజెపి గొల్లపూడి మండల అధ్యక్షుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు
గొల్లపూడి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం
గొల్లపూడి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జనతా వారధి కార్యక్రమంలో...
గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి,గళ్ళా రామచంద్రరావు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు...
గుంటుపల్లి, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంటుపల్లి సెంటర్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల...
రాజీవ్, మేఘన దంపతుల వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందన
ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గత నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర...