Thursday, September 10, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

ఒకరికి రెండు ఓట్లు ఉండడానికి వీలులేదు : మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, రెండు ఓట్లు ఉండే అవకాశం ఉండకూడదని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదే...

కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం రణభేరి

పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు వి. రమేష్ బాబు గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు...

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరుకావాలి

మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు చిలకలూరిపేట, 10 సెప్టెంబర్ 2026 : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా 'నో మ్యాపింగ్' మరియు 'అనామలీస్' సమస్యలపై నోటీసులు అందుకున్న...

ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్

పామిడి, 10 సెప్టెంబర్ 2026 : అనంతపురం జిల్లా, పామిడి మండలం, పాల్యం తండాలో గిరిజన ప్రజలతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి...

రివ్యూలు కాదు.. రిజల్ట్ కావాలి : సీఎం చంద్రబాబు

గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కావాలన్న సీఎం ఈగోలు వద్దు.. ప్రజా సేవకులుగా ఉందాం.. 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన • ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం....

జి.ఎం.సి కమిషనర్ ను అభినందించిన కలెక్టర్

గుంటూరు, 09 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’ 2026లో గుంటూరు నగరం...

టి‌డి‌పి కండువా కప్పుకున్న బొత్స మేన‌ల్లుడు !

విజయనగరం, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ‌...

జగనన్న కాలనీలో తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలి

రేపల్లె, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి : రేపల్లె ఎన్టీఆర్ నగర్ పాత జగనన్న కాలనీలో గుంతలు రోడ్ల మీద పెరిగినా రెల్లి, పిచ్చిచెట్లు, ఖాళీ స్థలాల్లో కాలనీ మొత్తం పెరిగిన...

దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలలో సత్తా చాటిన టార్గెట్ జూబిలేషన్ హై స్కూల్ విద్యార్ధులు

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 'ఇన్సూరెన్స్ వీక్' సెలబ్రేషన్స్‌లో భాగంగా విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలను (Essay Writing...

విద్యార్థులు బాధ్యతతో మెలగాలి : బోయపాటి శ్రీను

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి బోయపాటి శ్రీను...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.