Home
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

జి.ఎం.సి కమిషనర్ ను అభినందించిన కలెక్టర్

గుంటూరు, 09 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’ 2026లో గుంటూరు నగరం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకున్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ను...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

Telangana

పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం !

హైదరాబాద్, 08 సెప్టెంబర్‌ 2026 : తమను ఎందుకు అడ్డుకుంటున్నారన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ‘ఎవడ్రా నువ్వు.. మాకే చెప్తావా?’ అంటూ ఓ పోలీసు అధికారి దౌర్జన్యానికి దిగారు. తోటి పోలీసులు కూడా పూనకంతో ఊగిపోయారు. దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు,...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

విజయనగరం

టి‌డి‌పి కండువా కప్పుకున్న బొత్స మేన‌ల్లుడు !

విజయనగరం, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ‌ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

International News

ఏఐపై రోబోల తిరుగుబాటు..!

మనుషుల రోడ్డెక్కి ధర్నా.. పోలాండ్‌లో ఆసక్తికర ఘటన అంతర్జాతీయ, ఇంటర్నెట్ డెస్క్ : కృత్రిమ మేధ(ఏఐ)కు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం రోబోలు నిరసనలు చేపడుతున్నాయి. వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఏఐ నియంత్రణ, మానవ ఉద్యోగాలకు ఆటోమేషన్‌ వల్ల జరుగుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలాండ్‌లో సుమారు 30 రోబోలు వీధుల్లోకి వచ్చాయి....

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

బాపట్ల

జగనన్న కాలనీలో తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలి

రేపల్లె, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి : రేపల్లె ఎన్టీఆర్ నగర్ పాత జగనన్న కాలనీలో గుంతలు రోడ్ల మీద పెరిగినా రెల్లి, పిచ్చిచెట్లు, ఖాళీ స్థలాల్లో కాలనీ మొత్తం పెరిగిన రెల్లి తొలగించాలని, రెండు నెలలు పైగా బజార్ లైట్లు సుమారు 70 స్తంభాలు వరకు వెలగకుండా ఉన్న వాటికి, తక్షణం కొత్త...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలలో సత్తా చాటిన టార్గెట్ జూబిలేషన్ హై స్కూల్ విద్యార్ధులు

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 'ఇన్సూరెన్స్ వీక్' సెలబ్రేషన్స్‌లో భాగంగా విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలను (Essay Writing Competitions) నిర్వహిస్తుంది. ప్రస్తుత 2026 సెప్టెంబర్‌లో ఎల్‌ఐ‌సి తన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు,...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

విద్యార్థులు బాధ్యతతో మెలగాలి : బోయపాటి శ్రీను

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి బోయపాటి శ్రీను సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, సంస్కారం, లౌక్యం, బాధ్యతాయుతమైన లక్షణాలను అలవరచుకోవాలని కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

పెదకాకాని మండలంలో వివిధ పాఠశాలలను తనిఖీ చేసిన డిఇఓ

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష పెదకాకాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబూరు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నంబూరు, మండల ప్రాథమిక పాఠశాల నంబూరు లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

Andhra Pradesh

అమూల్య నర్సింగ్‌ హోమ్‌పై సీఎంవో చర్యలు

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎల్‌ఓసీల్లో అక్రమాల ఆరోపణలు.. బ్లాక్‌లిస్ట్‌లో ఆసుపత్రి నరసరావుపేట, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న అమూల్య నర్సింగ్‌ హోమ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సీఎంవో కీలక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) ఎల్‌ఓసీలకు సంబంధించిన వ్యవహారాల్లో...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

హోటళ్లు రెస్టారెంట్లలో నిబంధనలు పాటించకుంటే ట్రేడ్ లైసెన్స్ రద్దు

జిఎంసి కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజారోగ్య దృష్ట్యా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పరిశుభ్రత, నాణ్యత పాటిస్తూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు...

Swipe up for next
News Image
Reporter

Tirupathireddy Nagireddy

Editorial

ఘనంగా టిడిపి నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

గుంటూరు, 06 సెప్టెంబరు, భారత్ ప్రతినిథి న్యూస్ : తెలుగుదేశం పార్టీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి అశోక్ నగర్ లోని కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్అ...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

నాయకత్వానికి కొత్త దిశ చూపిన టీడీపీ ‘కాన్‌క్లేవ్’

ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన "టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాన్‌క్లేవ్" నాయకత్వానికి కొత్త దిశ చూపించిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

గుంటూరు

ఆత్మహత్యల నివారణ పై అవగాహన కార్యక్రమం

వారోత్సవాల్లో పాల్గొన్న డిఎంహెచ్వో గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆత్మహత్యల నివారణ వారోత్సవంలో భాగంగా, ఎయిమ్స్ మంగళగిరి, మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఇందిరా నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీ.హెచ్.సి) లో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ, ఆత్మహత్యకు సంబంధించిన హెచ్చరిక...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

ఇబ్రహీంపట్నం

ముగిసిన యూట్యూబర్ నందన విచారణ

విచారణలో తనకు ఏమీ తెలియదని నందన ఈ వ్యవహారం మొత్తం తన భర్త మధుకర్ చూసుకుంటాడని తెలిపిన నందన అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానాలు నందన భర్త మధుకర్ విచారణకు పిలిచే అవకాశం కేసులో అనేక కీలక ప్రశ్నలకు లభించని సమాధానం ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు...

Swipe up for next
News Image
Reporter

Tirupathireddy Nagireddy

Andhra Pradesh

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌.. కాంగ్రెస్‌ ఆగ్రహం

బి‌జే‌పి ఆర్‌ఎస్‌ఎస్‌ల దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం : యన్నం సుధీర్‌బాబు విజయవాడ, 08 సెప్టెంబర్‌ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు జరిగిన అవమానంపై ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

Andhra Pradesh

భక్తులకు నిస్వార్థ వైద్య సేవలందించేందుకు ముందుకు రండి

అమెరికాలోని వైద్యులకు టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు పిలుపు అమరావతి/గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్య కళాశాలలైన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సెప్టెంబర్ 6న అమెరికాలోని అట్లాంటా నగరంలో ఘనంగా జరిగింది. ఈ...

Swipe up for next
News Image
Reporter

Raghunath Rolla

Andhra Pradesh

గుంటూరు నగరపాలక సంస్థకు ఒకే వేదికపై 2 ప్రతిష్టాత్మక అవార్డ్ లు

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026 పట్టణాల కేటగిరిలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం రాష్ట్ర స్థాయి వార్డ్ ల కేటగిరిలో తొలి స్థానం గుంటూరు కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఈ-ఆటోల ద్వారా...

Swipe up for next
News Image
Reporter

Yaddanapudi Arudra

గుంటూరు

గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’2026 లో గుంటూరు నగరం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్ (గంగా ఆడిటోరియం)లో ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం ఉదయం జరిగిన...

Swipe up for next
News Image
Reporter

Yaddanapudi Arudra

గుంటూరు

పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జిల్లా  కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన...

Swipe up for next
News Image
Reporter

Yaddanapudi Arudra

గుంటూరు

మంగళగిరిలో ప్రారంభమైన ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో రెండు రోజుల 'లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్' ప్రారంభమైంది. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో కలిసి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....

Swipe up for next