గుంటూరు, 06 సెప్టెంబరు, భారత్ ప్రతినిథి న్యూస్ : తెలుగుదేశం పార్టీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి అశోక్ నగర్ లోని కార్యాలయంలో జరిగిన ఈ...
రూ.53.76 కోట్లతో నగర రూపురేఖలు మార్చే సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులకు జిఎంసి శ్రీకారం
ప్రధాన జంక్షన్లు, థీమ్ పార్క్ లు, నైబర్ హుడ్ పార్క్ లు, మిర్చి థీమ్ తో పార్క్, పబ్లిక్ టాయ్...
సింగ్నగర్ రైతుబజార్ కేంద్రంగా అక్రమాల ఆరోపణలు
కదలని వాహనానికి రోజూ 36 లీటర్ల డీజిల్ ఎలా?
లాగ్బుక్లలో మాయాజాలమా.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు
విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : విజయవాడ నగరపాలక...
ఘనంగా శతజయంతి వేడుకలు
నిస్వార్థ సేవాభావం.. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు ఆదర్శం
బాపట్ల, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, రంగస్థల కళాకారుడు, కవి నిబ్బనుపూడి...
గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నల్లచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్...
తూర్పు ఈఆర్ఓ, కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :
శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ను సద్వినియోగం చేసుకోవాలి…తూర్పు ఈఆర్ఓ, కమిషనర్ మయూర్ అశోక్కేంద్ర ఎన్నికల...
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చాగంటి పరమేశ్వర రెడ్డి
గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జీవితానుభవాల సారాన్ని భావితరాలకు అందించడంలో సీనియర్ సిటిజెన్లు సమాజానికి...
గుంటూరు, 12 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచితంగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేందుకు కోటి రూపాయల విలువైన ఇంప్లాంట్లు అందుకు తగిన సాంకేతిక...
గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాపునాడు గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటయింది. జిల్లా అధ్యక్షుడుగా చలువాది రాంబాబు నియమితులయ్యారు. అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షుడుగా గోలి శ్రావణ్...
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
కాకినాడ బ్యూరో, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...