Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

చేబ్రోలు బ్రిడ్జికి మరమ్మతులు.. నూతన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రమాదానికి గురై, రైలింగ్‌ దెబ్బతిని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉన్న చేబ్రోలు బ్రిడ్జిని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌...

ఘనంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు

డేగల ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా యువత స్వచ్ఛంద రక్తదానం గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ) చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదినోత్సవ వేడుకలు...

వార్డుల పునర్విభజన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు...

రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలి

రీ-సర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్ రీసర్వే ఆకస్మిక తనిఖీలో సూచనలు చేస్తున్న రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్...

రాబోయే మూడు గంటలు అప్రమత్తంగా ఉండాలి

అమరావతి, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాబోయే 3 గంటలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఎక్కువగా గుంటూరు, విజయవాడ, ఉయ్యూరు, మంగళగిరి, తెనాలి, అమరావతి, ప్రాంతాలలో...

మహిళను బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళను కత్తితో బెదిరించి, అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ మండలం, తాతిరెడ్డిపాలెంకి చెందిన గణేశ్, గుంటూరు కన్నావారితోటకు...

విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలి

జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.    ...

సిపిఎం ఆధ్వర్యంలో 7న జిఎంసి వద్ద ధర్నా

సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ శనివారం మీడియాకు వెల్లడించారు. గుంటూరు పరిధిలోని జగనన్న కాలనీల...

అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ప్రత్తిపాడు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్‌ రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రత్తిపాడు మండలంలోని కాటూరి...

బాలస్వామి అవినీతి బాగోతం బట్టబయలు చేస్తా

రూ.50 లక్షలు ఇచ్చానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మాజీ మంత్రి రావెల గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.