Thursday, September 10, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

పల్నాడు

పిడుగురాళ్లలో ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు స్టాపేజ్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిడుగురాళ్ల రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైలు నెం. 12795/12796 బి.జెడ్.ఎ–ఎల్.పి.ఐ–బి.జెడ్.ఎ ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు సెప్టెంబర్ 4...

జలయజ్ఞం తో రాష్ట్రాని సస్యశ్యామలం చేసింది వై‌ఎస్‌ఆర్

17వ వర్ధంతి సందర్బంగా పులిచింతల జలాలతో అభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది ఒకేఒక్క నాయకుడు దివంగత...

విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : నారా లోకేష్

పల్నాడు జిల్లా (నరసరావుపేట), 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నరసరావుపేట నియోజకవర్గంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)లో నూతనంగా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం, మరికొన్ని నూతన భవనాల...

చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏడుగురు మృతిజీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమాబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చిలకలూరిపేట, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి...

27న పల్నాడు జిల్లాలో ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమం

నరసరావుపేట, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఖేలో...

సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ పై డిఎస్పీ కి వైసీపీ నేతలు ఫిర్యాదు

సత్తెనపల్లి, 19 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ పై వైసీపీ నేతలు డిఎస్పీ కి ఫిర్యాదు చేశారు. పేకాట క్లబ్ మూసివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని...

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం పలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమలు మరియు నిత్యవసర సరుకులు, బియ్యం కూరగాయలు, పంపిణీ చిలకలూరిపేట, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ యూనియన్...

కావూరు పీహెచ్‌సీలో పల్నాడు డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి డాక్టర్‌ సిహెచ్‌. రత్నం మోహన్‌ చిలకలూరిపేట, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలని,...

శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు పంపిణీ

వినుకొండ, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యుల పిల్లలకు...

నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం

వివాహిత ఆత్మహత్యాయత్నం కారంపూడి ఎస్‌ఐ వాసు సస్పెన్షన్‌ కారంపూడి, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ‘నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం’అంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో సోషల్ మీడియా...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.