Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

జీర్ణకోశ మహమ్మారి పై ‘యశోద’ ఆధునిక అస్త్రం!

యశోద హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీలతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు ఎంఆర్ లినక్ (MR Linac) సాంకేతికతతో అత్యంత కచ్చితమైన రేడియేషన్ ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి నూరు శాతం విముక్తి మారుతున్న జీవనశైలి,...

భోగాపురం విమానాశ్రయానికి ప్లెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఎయిర్ ఇండియా

ఆగస్టు 17 నుంచి 24 అక్టోబర్ వరకు ప్లెట్ షెడ్యూల్ ప్రకటించిన ఎయిర్ ఇండియా 1) హైదరాబాద్ నుండి భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా. 2) బెంగళూరు నుండి భోగాపురం మధ్య...

నిండు ప్రాణం తీసిన రాఘవేంద్ర ప్రజా వైద్యశాల

వైద్యుడి నిర్లక్ష్యం కరణంగా ఓ నిండు ప్రాణం బలి అనుమతులేని ఆసుపత్రిలో వైద్యం 45 రోజులు గడిచిన తర్వాత బాధితులపైనే ఫిర్యాదు చేసిన వైద్యుడు ఇబ్రహీంపట్నం ఓ వైద్యశాల నిండు ప్రాణం తీసివేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి...

మా సహనాన్ని పరీక్షించొద్దు

ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి లేదంటే రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ఎన్నికలనాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శలు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే...

ఆశావర్కర్ల సమస్యల పై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

.ఏఐటీయూసీరాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్ . వెంకటసుబ్బయ్యపిలుపు రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లను నిర్లక్ష్యం చేస్తూ వారి చేత వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి...

నషా ముక్త్ యువ ప్రచారంలో యువత చురుకైన భాగస్వామ్యం

గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ...

ఉద్యోగ విరమణ కార్యక్రమంలో గురువులను సన్మానించిన సహకార శాఖ డెప్యూటీ రిజిస్ట్రార్ పురుషబాబు

గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్: సాధారణంగా ఉద్యోగ విరమణ కార్యక్రమం అంటే రిటైర్ అవుతున్న వ్యక్తి డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారులను, ఉద్యోగులను, స్నేహితులను, బంధువులను పిలిచి, వారి...

పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100

టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చు గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100 ఫోన్ చేసి ఆర్జీల...

నైపుణ్యాలతోనే మహిళ ప్రగతి

భీమినేని వందనా దేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ప్రగతి సాధ్యమౌతుందని, కుటుంబ ఆదాయాలు పెరుగుతాయని, మహిళలలో...

భోగాపురం పూర్తి చేస్తే జగన్ కు కడుపు మంట ?

: ఎమ్మెల్యే నసీర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు గుంటూరు, 01 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.