గుంటూరు, 01ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా పోలీసు కార్యా లయంలో 2023 గ్రూప్-1 ట్రైనీ అధికారులకు ప్రాక్టికల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొని...
ఐక్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
గుంటూరు, 01 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : ఏపీ జేఏసీ అమరావతి సంఘానికి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం...
అమరావతి/భోగాపురం, 01 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంప్రారంభించారు. ఈ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో ఒక...
మున్సిపల్ అధికారులతో 6న ఎన్నికల కమిషనర్ భేటీ
అమరావతి, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు....
గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంకెళ్లు వేసినట్లు...
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ
కాకినాడ బ్యూరో, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : వైసిపి నాయకులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇటువంటి నాయకులా గతంలో మనల్ని పాలించింది అన్నట్టుగా...
గుంటూరు, జూలై 31. భారత్ ప్రతినిధి న్యూస్ :
‘ఒక వైపు పొగాకు వ్యాపారం పేరుతో కిడ్నాప్ లకు పాల్పడుతున్న రౌడీలను వెనకేసుకొచ్చే జగన్, ఇప్పుడు పొగాకు రైతుల పరామర్శలకు వెళ్లడం దుర్మార్గం....
ఎస్ఎఫ్ఐ గుంటూరు నగర కమిటీ
గుంటూరులోని బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గుంటూరు నగర కమిటీ అధ్యక్ష...
: సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి
బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశంలో ఫౌండేషన్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని...
గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారత శరీర అవయువ దాతల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన గుంటూరులో జాతీయ, అంతర్జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలను...