Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

ఫ్లాష్‌లైట్లతో ఏపీ జూడా నిరసన

12వ రోజు కొనసాగుతున్న ఏపీ జూడాల సమ్మె గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ జూడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఫేజ్‌–3లో భాగంగా...

23 నుంచి పారదర్శకంగా ఏఈఈల నియామక పరీక్షలు

ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27...

ఎల్.కోటకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రాక

ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ఎల్.కోట, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎస్.కోట (ఎల్.కోట) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి...

మూలపాడులో క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ఇబ్రహీంపట్నం (మూలపాడు), 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఉద్యోగుల ప్రీమియర్‌...

మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కు బెయిల్ మంజూరు కావాలని ప్రత్యేక ప్రార్థనలు

గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పై కక్షతో అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పరిశీలించిన కమిషనర్

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పూర్తి కానున్నందున వెంటనే రోడ్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్...

విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం : ఏఐఎస్ఎఫ్

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి జీ. వో. నెం 77 రద్దు చేయాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ ఆపాలి విద్యార్థులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి ఏఐఎస్ఎఫ్...

బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పట్టాభిపురం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ షాదీఖానా లో జాబ్ మేళా...

విద్యార్థుల సామర్ధ్యాలు పరిశీలించిన గుంటూరు డిఈఓ

గుంటూరు, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను...

ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : అనగాని శివప్రసాద్

​చెరుకుపల్లి, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వచ్ఛంద సంస్థలు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అందించే ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.