Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తిస్థాయి నిధులు

మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ఇబ్రహీంపట్నం, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కి పూర్తిస్థాయి నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు. మున్సిపాలిటీ...

జి.ఎస్.టి చెల్లించని వారిపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలి : జేసీ

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వానికి జి.ఎస్.టి చెల్లించని సంస్థలపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర జీఎస్.టి...

ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంట వివాహ వేడుకలు

స్వయంగా విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు ఎల్.కోట, 22 ఆగస్టు 2027, భారత్ ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి, నారా కుటుంబాలతో కోళ్ల కుటుంబానికి ఉన్న...

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

జగ్గంపేట, 22 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుదిరెడ్డి శీను జగ్గంపేట శీను ఫ్యాన్స్...

స్కూల్ బస్సు కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

  ఇబ్రహీంపట్నం, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కట్టుబడిపాలెం తారకరామా ఎత్తిపోతల పథకం కాల్వలో బోల్తా కొట్టిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు స్కూల్ ముగించుకొని మరికొద్ది సేపట్లో విద్యార్థులు...

గుంటూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పాత గుంటూరులో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు...

గుంటూరులో రెవెన్యూ ఉద్యోగులకు మెగా ఉచిత వైద్య శిబిరం

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ సి యం. సాయి కాంత్ వర్మ...

కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌ అభివృద్ధి నిధులు గోల్‌మాల్ !

వాకింగ్ ట్రాక్‌ సభ్యత్వం పేరుతో లక్షలు వసూలు అమృత స్కీం మరియు జి‌ఎం‌సి నిధులతోనే అభివృద్ధి పనులు వాకింగ్ ట్రాక్‌ ఆదాయం మాయం ? సుమారు 40 లక్షల రూపాయలకు లెక్క ఏది ? ప్రస్తుత కమిటీ అధ్యక్ష...

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుద్దాం

మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు గుంటూరు, 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శాసన మండలిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్...

తాగునీటికి తూర్పులో తిప్పలు

గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బి.ఆర్....

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.