Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

బండి సాహితీ రెడ్డి ట్రస్టు సేవలు స్ఫూర్తిదాయకం

గోల్కొండ హోటల్స్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తమ ఏకైక కుమార్తె సాహితీ రెడ్డి అకాల మరణం దుఃఖాన్ని దిగమింగి చిరకాలంగా...

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కి సామ్నా కృతజ్ఞతలు

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తావించి, జర్నలిస్టుల పక్షాన గళమెత్తిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే...

బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి పెద్దల సహకారం హర్షణీయం

సీఎం, డిప్యూటీ సీఎం, బి‌జే‌పి పివిఎన్ మాధవ్ కి ధన్యవాదాలు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ గుంటూరు, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి...

‘ధాయి ఆఖర్’ లేఖా రచన పోటీ

విద్యార్థుల్లో లేఖా రచనపై ఆసక్తిని పెంపొందించేందుకు భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లేఖా రచన పోటీ గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విద్యార్థులు మరియు యువతలో లేఖా...

వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు

23వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరణ గుంటూరు, 20 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినికిడి లోపం ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్ధుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ...

భూ సమీకరణ వేగవంతం చేయాలి

గుంటూరు, 20 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  సి.ఆర్.డి.ఏ రెండవ విడత భూ సమీకరణలో భాగంగా రైతులకు అవగాహన కల్పించాలని, భూ సమీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. భూ...

ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయం : జిఎంసి కమిషనర్

గుంటూరు, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ కి కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని...

జర్నలిస్టులకు హౌసింగ్ సౌకర్యం కల్పించాలి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

అమరావతి, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల జీరో అవర్‌లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి...

కొత్త ఓటరు నమోదు ప్రారంభం !

18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వండి * అర్హత: 01 అక్టోబర్ 2008 లేదా అంతకు ముందు జన్మించిన వారు అర్హులు. * కావాల్సిన పత్రాలు: 1. ఆధార్ కార్డు 2. జనన ధృవీకరణ...

స్థానిక సమరానికి ‘సై’

తాడేపల్లి, భారత్ ప్రతినిధి బ్యూరో : స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.