Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

షర్మిల ఆరోగ్యంపై గుంటూరులో ప్రత్యేక ప్రార్థనలు

గుంటూరు, 30 జూలై 2026, భారత్ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు...

“డ్రగ్స్ వద్దు బిడ్డ” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్‌కు క్లాప్ కొట్టిన గుంటూరు ఎస్పీ

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందిస్తున్న "డ్రగ్స్ వద్దు బిడ్డ" థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణను గురువారం...

ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ రూ.25 లక్షల విరాళం

చెక్కును ఆలయ ఈవో వై నరేష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వేదాంతం శ్రీనివాస శర్మకు అందజేసిన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు...

మహిళా ఎస్సై పై వైసీపీ నేతల దాడి హేయం

బాధ్యులను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి   గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి : విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై ప్రవల్లికపై వైసీపీ నాయకులు చేసిన దాడి, అనుచిత...

బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం : వాసిరెడ్డి విద్యాసాగర్

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి : దివంగత కుమార్తె సాహితీ రెడ్డి గత 8 సంవత్సరాలుగా విద్య సామాజిక సేవలకు భూరి విరాళాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఉన్న...

DMAC రెండో సబ్ కమిటీ సమావేశం విజయవంతం

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డిఎంఎసి) చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెండో సబ్ కమిటీ సమావేశం గురువారం విజయవంతంగా...

మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పోస్టర్‌ విడుదల చేసిన కలెక్టర్

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (వరల్డ్ డే ఎగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్) సందర్భంగా పోస్టర్‌ ను జిల్లా కలెక్టర్...

ఏ.ఎన్.యు ప్రొఫెసర్ హరిబాబుకు బ్రిటన్ ఆర్.ఎస్.ఎస్.సి ఫెలోషిప్

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ హరిబాబు బ్రిటన్ కు చెందిన ప్రతిష్ఠాత్మక 'రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ' (ఆర్ఎస్సి)...

రాష్ట్రస్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.