Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

ఘనంగా టిడిపి నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

గుంటూరు, 06 సెప్టెంబరు, భారత్ ప్రతినిథి న్యూస్: తెలుగుదేశం పార్టీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి అశోక్ నగర్ లోని కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో...

నవ గుంటూరుకి నాంది

రూ.53.76 కోట్లతో నగర రూపురేఖలు మార్చే సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులకు జిఎంసి శ్రీకారం ప్రధాన జంక్షన్లు, థీమ్ పార్క్ లు, నైబర్ హుడ్ పార్క్ లు, మిర్చి థీమ్ తో పార్క్, పబ్లిక్ టాయ్...

కర్నూల్‌లో దారుణం.. శానిటేషన్‌ వర్కర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

కర్నూల్‌, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీలోని కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన స్థలానికంగా కలకలం రేపింది....

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలి

గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఎన్నికల...

త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్,...

అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి ₹10 లక్షల ఆరోగ్య బీమా

పాలసీలను అందజేసిన ఏ‌సి‌ఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు దివ్యాంగ క్రికెటర్లను సాధారణ క్రికెటర్లతో సమానంగా ప్రోత్సహిస్తాం: ఏ‌సి‌ఏ ఇంగ్లండ్, శ్రీలంకల్లో రాణించిన డెఫ్ క్రికెటర్లకు ఘన సన్మానం  ...

హోటళ్లపై వీఎంసీ కొరడా

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.. రూ.26 వేల జరిమానా విజయవాడ, 05 సెప్టెంబర్‌ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నగరంలోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాలపై వీఎంసీ ప్రజారోగ్య విభాగం...

వీఎంసీలో డీజిల్ దోపిడీకి అడ్డూ అదుపు లేదా ?

సింగ్‌నగర్ రైతుబజార్‌ కేంద్రంగా అక్రమాల ఆరోపణలు కదలని వాహనానికి రోజూ 36 లీటర్ల డీజిల్‌ ఎలా? లాగ్‌బుక్‌లలో మాయాజాలమా.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : విజయవాడ నగరపాలక...

ఉపాధ్యాయులు రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకోవాలి : డిఇఓ

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష అన్నారు. గుంటూరు పాత...

పర్యావరణ హిత ‘గ్రీన్ గణేష్’ విగ్రహాలతో వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం

నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కాలుష్య రహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.