Saturday, September 12, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

అమలాపురంలో డీఎస్పీ కార్యాలయం ప్రారంభం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బ్యూరో, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఐపీఎస్...

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..

తాడేపల్లి, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దు.. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు.. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు.. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు...

అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలం : ఇద్వా

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఇద్వా అధ్యక్షుడు గోళ్ళమూడి రాజసుందరబాబు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా...

ముగ్గురు కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభ

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సీపీఐ రైతు, కార్మిక ఉద్యమ నేత ఆలా నాగేశ్వరరావు, శాంతి, స్నేహ సంఘం నాయకులు పి.ఆర్. ప్రకాశ్‌రావు, అరసం నేత, విశాలాంధ్ర...

పోలీసులు గంజాయి ఆమ్ముతున్నారు.. పేకాట క్లబ్బులు ఆడిస్తున్నారు : అంబటి రాంబాబు

కేసులతో నన్ను భయపెట్టలేరు   గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు...

డ్రగ్స్‌ను అరికట్టడంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా 'డ్రగ్స్ వద్దు బిడ్డా' యాడ్ ఫిలిం ప్రివ్యూ కార్యక్రమం ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డ్రగ్స్‌...

వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలి

డి‌హెచ్‌పి‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా గుంటూరు, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం...

27న పల్నాడు జిల్లాలో ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమం

నరసరావుపేట, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఖేలో...

CHAMPIONS CUP 3.0 పోస్టర్ ఆవిష్కరణ

కొత్తవలస, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా, కొత్తవలస (ఎస్. కోట) నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా CHAMPIONS CUP 3.0 పోస్టర్...

మద్యం మాఫియా డాన్ జగన్ : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మద్యం అక్రమాల వంటి దురాగతాలతో దొంగలు ముఠా నాయకుడిగా జగన్ ఎదిగారని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దీనికి నిదర్శనమని గుంటూరు...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.