Saturday, September 12, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

షాధిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలి

బిజెపి గుంటుపల్లి మండల అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు ఇబ్రహీంపట్నం, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లవ్ జిహాద్ నిందితుడు షాదిక్ కాన్ పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ...

భక్తిశ్రద్ధలతో విశ్వ గురువు మహా ప్రవక్త జన్మదిన వేడుకలు

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్వ గురువు మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లా వారి జన్మదిన వేడుకలు కుదుబ్ షాహీ హజరత్ సయ్యద్ షా,...

జి‌ఎం‌సిలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ దాడులు

జిఎంసి ఇంజనీరింగ్ విభాగంలో 2017-2025 మధ్యలో 152 పనుల్లో అవినీతి జరిగిందని నిర్ధారణ సంవత్సరానికి కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి నష్టం గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్...

ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి : చెరుకూరి తిరుపతిరావు

ఎస్పీకి మెమోరాండం అందజేసిన గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనపై సమగ్ర...

నూతన కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల షోరూం ప్రారంభం

గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్ లో నూతనంగా బుధవారం కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల దుస్తుల విక్రయ కేంద్రం ప్రారంభం...

ప్రభుత్వ మహిళా కళాశాల అభివృద్ధి నా బాధ్యత : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో గుంటూరు ప్రభుత్వ మహిళా కాలేజీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, కాలేజీకి మహర్దశ...

రైతులు సకాలంలో పంటల బీమా (ఈ-పంట) నమోదు చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి ఎండి. ఫారుఖ్ ​చెరుకుపల్లి, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చెరుకుపల్లి మండలంలోని పొన్నపల్లి, నడింపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి Md. ఫారుఖ్ ఆధ్వర్యంలో ‘పొలం...

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి,గళ్ళా రామచంద్రరావు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు...

ఈవీఎం గోడౌన్‌లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లా లోని ఈ.వి.యం గోడౌన్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక ఆర్...

సాదిక్ ఖాన్ తో సంబంధం లేదు

ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ బ్యూరో, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.