Saturday, September 12, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

లవ్ జిహాద్ బాధితులకు న్యాయం చేయాలి : బీజేపీ

గుంటూరు, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు అధ్యక్షతన సోమవారం...

గణేష్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశంలో తీర్మానం గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ...

రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం.. భర్త తీవ్ర గాయాలు

గుంటుపల్లి, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంటుపల్లి సెంటర్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల...

కులం కార్డు వెనుక అవినీతిని దాచలేరు ?

చట్టం ముందు తప్పు చేసినవారు శిక్షార్హులే : ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాజకీయ...

అక్రమ నిర్మాణ మాఫియా బెదిరింపులు !

ఖాకీ పలుకుబడితో దౌర్జన్యాలు.. లంచాలతో టౌన్ ప్లానింగ్ నోటికి తాళం ! రవీంద్రనగర్‌లో అనుమతులు లేని అడ్డగోలు కట్టడం.. OC లేకుండానే ఏళ్ల తరబడి పన్నుల దోపిడీ ప్రశ్నించిన సహచరుడికే ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులు.. ఫోర్జరీ సంతకాలతో దొంగ దస్త్రాలు...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం : జిఎంసి కమిషనర్

గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం అమలులో...

కాకాని దేవాలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీ

దొంగలను వెంటనే అరెస్టు చేయాలి: అంబటి మురళీకృష్ణ గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పెదకాకాని శ్రీగంగా భ్రమరాంబ సమేత నుల్లేశ్వర స్వామి దేవాలయంలో ఆదిశక్తి అమ్మవారి మంగళసూత్రం అపహరణ...

గుంటూరు జిఎంసిలో ఏసీబీ దాడిలు

  156 పనుల్లో అవకతవకలు గుర్తింపు గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా...

మాజీ మంత్రి జోగి ఆరోపణలపై ఎమ్మెల్యే వసంత స్పందన

ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనవసర విషయాల్లో తాను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ స్పష్టం చేశారు. మాజీ...

నా కుటుంబాన్ని చంద్రబాబు – లోకేష్‌ మానసికంగా వేధించారు

రాజీవ్‌, మేఘన దంపతుల వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పందన ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గత నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.