యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
గుంటూరు, 27 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు....
కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న చంద్రబాబు : వైయస్ జగన్ ఫైర్
ఈ ఖరీఫ్లో ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల నష్టం
అయినా సీఎం ఏ మాత్రం పట్టించుకోని వైనం : వైయస్ జగన్
తాడేపల్లి, భారత్ ప్రతినిధి...
అమరావతి, భారత్ ప్రతినిధి న్యూస్ : పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిలకలూరిపేట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు–ఆటో...
గుంటూరు జిల్లా పెద్దకాకాని నంబూరు ఐజేఏంలో వివాదం
100 కి కాల్ చేసిన అపార్ట్మెంట్ వాసులు
షూటింగ్ తీయటంపై స్థానిక అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం
ఇళ్ళ మధ్యలో అది గేటేడ్ కమ్యూనిటీలు ఉండే చోట ఎలా...
గుంటూరు, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులో హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై...
కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు
గుంటూరు, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన కమ్యూనిస్టు...
గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు...
గుంటూరు, 26 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో హస్తకళల నిలయమైన శిల్పారామంలో హస్తకళల అమ్మకానికి అనువైన దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పారామం పరిపాలనాధికారి యశ్వంత్ సాయి ఒక ప్రకటనలో...
జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ రాబోయే వారం రోజుల్లోగా...