గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువుని ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా తొలుత...
గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసి అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చామని ఎమ్మెల్యే...
ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ
ఏలేశ్వరం/కాకినాడ, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలైన పీఎం ఉష నిధుల నుండి...
అమరావతి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా క్యాబినెట్ హోదాతో ప్రమాణస్వీకారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ...
గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సురేష్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అలపాటి...
గుంటూరు, 28 ఆగస్ట్ 2926, భారత్ ప్రతినిధి న్యూస్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో వేడుక నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు గుంటూరు పశ్చిమ...
నేపాల్ వరద బీభత్సం తర్వాత దొరకని జాడ
ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబాల్లో టెన్షన్
ప్రతికూల వాతావరణంతో కొందరికి అస్వస్థత
పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి లోకేశ్
అమరావతి, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి బ్యూరో : నేపాల్...
పారిశ్రామిక ప్రగతిపై పాలకవర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ
ఛైర్మన్ డేగల ప్రభాకర్ అధ్యక్షతన కీలక అంశాలపై సమీక్ష
గుంటూరు, 27 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న...
పౌరులు ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : సీతారామిరెడ్డి
గుంటూరు, 27 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రవాణాశాఖలో 83 సేవలను ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రజలు అనవసరంగా...
ఏడుగురు మృతిజీజీహెచ్లో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్సార్సీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమాబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చిలకలూరిపేట, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి...