Saturday, September 12, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

రోడ్డు భద్రతే లక్ష్యం.. 200 హెల్మెట్లు పంపిణీ

హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్‌ ట్రస్ట్‌ అవగాహన కార్యక్రమం గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గుంటూరు...

విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఎమ్మెల్యే గళ్ళా మాధవి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ జిల్లా పరిషత్ ఆవరణలో రూ.6.50 కోట్ల...

టమోటా ధరలు పతనం !

కూలి ఖర్చులు కూడా దక్కని వైనం రోడ్డు పక్కనే పడేస్తున్న దుస్థితి లక్షల్లో నష్టపోతున్న రైతులు అనంతపురం, 29 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆశల పంట నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు...

తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

దేశ భాషలందు తెలుగు లెస్స..! గ్రాంథిక భాషలో పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల నిత్య వ్యవహారంలోకి తీసుకొచ్చి, వాడుక భాషకు విశిష్టమైన స్థానం కల్పించిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. వ్యవహారిక భాషోద్యమానికి...

తెనాలిలో ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం

గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు స్థానిక...

స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

బిజెపి గొల్లపూడి మండల అధ్యక్షుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు గొల్లపూడి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం గొల్లపూడి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జనతా వారధి కార్యక్రమంలో...

పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం గొప్ప సామాజిక ఉద్యమం

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివేదిక గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం గొప్ప సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు పశ్చిమలో...

స్వచ్ఛందంగా నేత్రదానానికి అంగీకరించిన డిఎంహెచ్వో కె. విజయలక్ష్మి

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె. విజయలక్ష్మి నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా...

ఏపీఎస్పీ ఇంజనీరింగ్ అసోసియేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసిన పి.పుల్లారెడ్డి

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శుక్రవారం గుంటూరులో ఏపీఎస్బీ ఇంజనీర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీసీపీడీసీఎల్ విజయవాడ పి పుల్లారెడ్డి వేశారు. గురువారం...

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న పట్నం బజారు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.