అనంతపురం, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం...
కాణిపాకం, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి...
ఒంగోలు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైసీపీలో విభేదాలు, వివాదాలు ముదిరిపోయాయి. ఎన్నడూ లేని వి ధంగా ఆ పార్టీ నాయకులు రోడ్డుకెక్కుతున్నారు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని...
జగన్కు మంత్రి సవిత సవాల్..!
అమరావతి, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి...
అటవీశాఖ అధికారులు హెచ్చరిక
బొబ్బిలి, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామ చెరువులో అడవి ఏనుగుల గుంపు తిష్టవేసింది. ఈ మేరకు పరిసర గ్రామాల ప్రజలు...
విశాఖపట్నం, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రోజులుపాటు నిర్వహించిన జెన్ జీ రిలే...
పలాస, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మండలంలోని...
ఉప్పుటేరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణ లు తొలగించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేయడంతో ముత్యాల పల్లి, వారతిప్ప...
సికింద్రాబాద్, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజమహేంద్రవరంలో కారుతో యువకులు మద్యం మత్తులో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఉద్దేశ పూర్వకంగానే ఆమెను ఢీకొట్టడంతో...
గుంటూరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏటుకూరు బైపాస్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో యువతి ఆసిఫా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,...