'పరిగ్రీన్' ఏజెన్సీతో కలిసి ఘోర మోసం..
3 నెలలుగా వేతనాలు ఎగ్గొట్టిన వైనం
నోరు విప్పితే బెదిరింపులు..
గుంటూరు లేబర్ అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరి !
గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కోట్లు...
విజయవాడలో రూ.50 వేల లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన అధికారి
విజయవాడ, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లంచం డిమాండ్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ...
వాకలాపూడిలో పోలీసుల దాడి
సాయి లక్ష్మి, సహనిందితుడు అరెస్టు
తెలంగాణ మహిళను రెస్క్యూ చేసిన పోలీసులు
ముగ్గురు కస్టమర్లు పట్టివేత
మహిళలను సమకూర్చిన మూడో నిందితుడు పరారీ
గాలింపుముమ్మరం
ఆగస్టు 2నే ఈఈకి లేఖ రాసిన సీఐ చాళుమూరి ప్రకాష్
ఎనిమిది...
గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు రూరల్ మండలం తురకపాలెం మిస్టరీ మరణాలపై NHRC కి నిస్పాక్షిక నివేదిక ఇవ్వాలని విదసం ఐక్యవేదిక కార్యదర్శి డా. బూసి...
గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్యవసర అంబులెన్స్ సేవలు అభినందనీయం అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. సోమవారం గుంటూరులో ప్రైవేట్...
గుంటూరు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు స్థానిక లక్ష్మీపురంలో ప్రముఖ బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టి ఆధ్వర్యంలో ఆధునిక, అత్యాధునికమైన సదుపాయాలతో ఏర్పాటుచేసిన 'ఆరా బ్యూటీ' స్టూడియోను గుంటూరు...
ఇంటర్ విద్యార్థి మృతి
ఇబ్రహీంపట్నం, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని...
సీ.బీ.ఐ.సీ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపి అధ్యక్షుడు టి. వివేకానంద
గుంటూరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను కాలరాసే చర్యలు చేపట్టిందని, దానిని వెంటనే విరమించుకోవాలని...
నెల్లూరు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైసీపీ గొడ్డలి పార్టీ అని.. అందులోని వారంతా సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ మండిపడ్డారు. కోర్టులు...
నంద్యాల క్రైమ్, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో అర్ధరాత్రి సమయంలో ఓ అపరిచిత వ్యక్తి సంచరించిన ఘటన కలకలం రేపింది. మద్యం...