Thursday, September 10, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలి

గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఎన్నికల...

త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్,...

ఉపాధ్యాయులు రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకోవాలి : డిఇఓ

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష అన్నారు. గుంటూరు పాత...

పర్యావరణ హిత ‘గ్రీన్ గణేష్’ విగ్రహాలతో వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం

నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కాలుష్య రహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన...

చేబ్రోలు బ్రిడ్జికి మరమ్మతులు.. నూతన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రమాదానికి గురై, రైలింగ్‌ దెబ్బతిని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉన్న చేబ్రోలు బ్రిడ్జిని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌...

ఘనంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు

డేగల ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా యువత స్వచ్ఛంద రక్తదానం గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ) చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదినోత్సవ వేడుకలు...

వార్డుల పునర్విభజన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు...

మహిళను బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళను కత్తితో బెదిరించి, అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ మండలం, తాతిరెడ్డిపాలెంకి చెందిన గణేశ్, గుంటూరు కన్నావారితోటకు...

విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలి

జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.    ...

సిపిఎం ఆధ్వర్యంలో 7న జిఎంసి వద్ద ధర్నా

సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ శనివారం మీడియాకు వెల్లడించారు. గుంటూరు పరిధిలోని జగనన్న కాలనీల...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.