Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

గుంటూరు, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అగ్రిగోల్డ్ బాధితులు సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గుంటూరులో ప్రదర్శన చేపట్టి,...

పోస్టల్ శాఖ లో రాఖీ పండుగ సందర్భంగా విదేశాల్లోని ఆత్మీయులకు తపాలా శాఖ ప్రత్యేక సేవలు

పోస్టల్ సూపరింటెండెంట్ యు.యలమందయ్య గుంటూరు, 12 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అక్కాతమ్ముడు అన్నాచెల్లెళ్ల బంధానికి రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తుంది. రాఖీ పౌర్ణమి వేడుకను పురస్కరించుకొని ఉద్యోగం,వ్యాపారం, చదువు నిమిత్తం...

గుంటూరు లో అధునాతన “తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాలు పునః ప్రారంభం

గుంటూరు, 12 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏ తల్లీ ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన "తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్" వాహనాలను...

ప్రజా హక్కుల పరిరక్షణ సీపీఐ లక్ష్యం

సీపీఐ సీనియర్ కామ్రేడ్ బట్టగిరి శ్రీనురెడ్డి గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ అలుపెరగని పోరాటం చేస్తుందని సిపిఐ సీనియర్ కామ్రేడ్ బట్టగిరి శ్రీను...

ఘనంగా ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం – 2026’

గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : యువజన సర్వీసుల శాఖ (స్టెప్), స్వశక్తి గుంటూరు వారి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవమును స్థానిక బ్రాడిపేటలోని బండ్లముడి హనుమయమ్మా...

అవయువ దానం వల్ల ఎనిమిది మందికి పునర్జన్మ

రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రతి ఒక్కరూ అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో నమోదు కావాలని పిలుపు గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఒక వ్యక్తి మరణాంతరం...

ఘనంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు

గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజకీయాలలో విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అని మాజీ మంత్రి అంబటి...

సమ సమాజ స్థాపన కోసం సీపీఐ జాతీయస్థాయిలో పోరాటాలు

సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నగర సమితి ఆధ్వర్యంలో పాదయాత్రలను ఆరవ రోజైన...

స్టైఫండ్ పెంచడం లేదని జూనియర్ డాక్టర్ల ఆవేదన

గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె చేపట్టారు. స్టైఫండ్ పెంచాలని, గత రెండేళ్ళుగా తమకు...

డీఎస్సీ పై వైసీపీ దుష్ప్రచారం దారుణం

ఫలితాలు వచ్చినప్పుడు అభినందనలు.. ఇప్పుడు బోగస్ అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.