Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

ఏ‌ఎన్‌యూ కి వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ సభ్యత్వం

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ (డబల్యుపిఈఏ) సభ్యత్వం లభించింది. సంబంధిత ధ్రువపత్రాన్ని కార్యనిర్వాహక సంచాలకులు పి.పి.ఎస్ బాలకుమార్, ఏ‌ఎన్‌యూ...

ఏ‌ఎన్‌యూ లో ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణల ముగింపు

గుంటూరు, 14 ఆగస్ట్ 14.2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సి ఎస్ ఆర్ , ఎక్స్ ఎల్ ఆర్ ఆధ్వర్యంలో రూసా సహకారంతో నిర్వహించిన 5 రోజుల...

వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్వర్యంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’

గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యంత ఘనంగా "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని నిర్వహించారు....

రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత...

గుంటూరు నగరపాలక సంస్థలో ఉద్యోగుల బదిలీలు

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జీఎంసీ పరిపాలనా అవసరాల దృష్ట్యా 12 మంది ఉద్యోగులకు బదిలీలు, పోస్టింగ్లు, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ కె. మయూర్ అశోక్ తక్షణం...

మొండిగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గంలో దశాబ్దాల సమస్యగా పేరుకుపోయి ఉన్న మొండిగేట్ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత...

అంగరంగ వైభవంగా కన్నాలక్ష్మి నారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు

జన్మదిన సందర్బంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించిన నాయకులు కార్యకర్తలు రాష్ట్ర మరియు నియోజకవర్గ నలుమూలల నుంచి పాల్గొన నాయకులు, కార్యకర్తలు జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టపాసులు పేల్చిన వైనం నియోజకవర్గాలు మారాయి.....

దేశంలో 140 కోట్ల మంది మానశిక క్షోభ లో ఉన్నారు ?

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : దేశంలో 140 కోట్ల మంది మానశిక క్షోభ లో ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా...

అంగరంగ వైభవంగా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్

గుంటూరు, 13 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80వ స్వాతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్...

కలెక్టర్ కార్యాలయానికి ‘త్రివర్ణ కాంతులు’

గుంటూరు, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం త్రివర్ణ విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల రంగులతో...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.