Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి : పెమ్మసాని

గుంటూరు జిల్లా, 16 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో పౌర...

పేద ప్రజలకు అదనంగా సేవలందించాలి

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లా జనసేన అధికార...

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీట్లకు కౌన్సిలింగ్

గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్...

గుంటూరు నగరంలో ప్రదర్శనగా ప్రభుత్వ శకటాలు

గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వివిధ శాఖలు తయారు చేసిన శకటాలలో భాగంగా జిల్లాకు విచ్చేసిన శకటాలు ఆదివారం స్వామి...

టిడిపి కార్యలయం లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

గుంటూరు, 15 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్...

రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా

వైసీపీ మైనారిటీ నాయకులు గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈమేరకు వైసీపీ మైనారిటీ...

ఆగస్టు 17 నుండి సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆగష్టు 17 నుండి గుంటూరు నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నగర పాలక సంస్థ...

BS బ్యూటీ సెలూన్ ప్రారంభం ప్రారంభోత్సవం

గుంటూరు, 14 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు గోరంట్ల మెయిన్ రోడ్డు లో ఘనంగా బి‌ఎస్ బ్యూటీ సెలూన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ 'బి‌ఎస్ సెలూన్' స్పా, హెయిర్...

రాష్ట్ర కార్యవర్గంలో గుంటూరుకు సముచిత స్థానం

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ శుక్రవారం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా...

తెనాలిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పెమ్మసాని

తెనాలి, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని చెంచుపేట ప్రాంతంలో గల 30 31 వార్డులలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.