Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

స్టైఫండ్ పెంచడం లేదని జూనియర్ డాక్టర్ల ఆవేదన

గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె చేపట్టారు. స్టైఫండ్ పెంచాలని, గత రెండేళ్ళుగా తమకు...

డీఎస్సీ పై వైసీపీ దుష్ప్రచారం దారుణం

ఫలితాలు వచ్చినప్పుడు అభినందనలు.. ఇప్పుడు బోగస్ అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ...

ప్రముఖ దర్శక రచయిత నటుడు కృష్ణశ్వరరావు మృతి

గుంటూరు, 11 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రముఖ నాటక దర్శక రచయిత, సినీనటుడు కృష్ణశ్వరరావు (71) గుంటూరుఏటీ అగ్రహారంలో తుదిశ్వాస విడిచారు. గడిచిన పదేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన...

న్యాయం జరిగే వరకూ న్యాయ పోరాటం చేస్తాం : అంబటి రాంబాబు

గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తన పై అక్రమ కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ...

గర్భిణీలు డాక్టర్ల సూచనలను పాటిస్తే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివచ్చు

అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గోసుల సరస్వతి అమరావతి, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గర్భిణీలు డాక్టర్లు సూచనలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వచ్చని జన చైతన్య సమితి...

ఘనంగా సారా డెంటల్ హాస్పిటల్ ప్రారంభం

గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : గుంటూరు నగరం లోని పాత గుంటూరు డిఆర్ స్టేడియం సమీపంలోని ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ సమీపంలో నూతనంగా సోమవారం డెంటల్ హాస్పిటల్ ప్రారంభమైంది....

అభివృద్ధిలో రోల్ మోడల్ గా..

రూ.2 కోట్లతో డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, 10 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అభివృద్ధికి నూతన అధ్యాయం లిఖిస్తున్నామని గుంటూరు...

రైల్వే స్థలాల్లో 5 వేల మొక్కలు నాటేందుకు శ్రీకారం

గుంటూరు, 10 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు రైల్వే ఖాళీ స్థలాలు, ఎకో పార్క్లో 5 వేల మొక్కలు నాటేందుకు పౌర సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు డిఆర్ఎం...

వ్యాపారాలకు ప్రోత్సాహం.. యువతకు అవకాశాలు..

గుంటూరు అభివృద్ధికి మరో అడుగు బీ2 ఎక్స్పో గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో మూడు రోజులుగా జరిగిన బీ2 ఎక్స్పో–2026 చివరి రోజు ఆదివారం...

పేకాట (జూదం) స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

పేకాటరాయళ్ల గుట్టు రట్టు.. భారీగా నగదు స్వాధీనం 29మంది జూదం రాయుళ్ళు అరెస్టు.. వాహనాలు, ఫోన్ స్వాధీనం గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేకాట, జూదం, మాదక ద్రవ్యాల...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.