Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

ఏ‌ఎన్‌యూ పీజీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

గుంటూరు, 18 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏప్రిల్-2026పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఏ వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. మ్యూజిక్...

ఏఎన్యూ అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక

గుంటూరు, 18 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ప్రతిష్ఠాత్మక ‘మాస్టర్’ అవార్డుకు ఎంపికైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫోటోగ్రఫీ విభాగం అతిథి అధ్యాపకుడు శ్రీనివాసరెడ్డిని వీసీ...

‘నవ గుంటూరు’ లో భాగంగా నగరంలో పచ్చదనం పెంపు

వివిధ ప్రదేశాలను తనిఖీ చేసిన జీఎంసీ కమిషనర్ గుంటూరు, 18 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 'నవ గుంటూరు' లో భాగంగా నగరంలో పచ్చదనం పెంపు కోసం రోడ్ల వెంబడి, పార్క్...

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన తూమాటి

తాడేపల్లి, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ...

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) విచారణ ప్రక్రియ పక్కాగా జరగాలి

కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం పారదర్శకంగా, నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరగాలని గుంటూరు తూర్పు...

గుంటూరు నగరంలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధం

కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం...

ప్రాధమిక పాఠశాలకు విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు చేయూత

విజయవాడ, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్రాంత సెంట్రల్ ఎక్స్సైజ్, కస్టమ్స్, జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ మేడిద నాగరాజు, తన ఉన్నతికి సోపానంగా నిలిచిన పాఠశాల అభివృద్ధికి అండగా...

విద్య తోనే విద్యార్థుల భవిష్యత్తు

ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు గుంటూరు, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నాయీబ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రతిబా పురస్కారాల సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న...

గుంటూరు లో ఘనంగా ఏ‌పి‌యూ‌డబ్లూజే 70వ ఆవిర్భావ దినోత్సవం

నగర కమిటీ ఆధ్వర్యం లో భారీ బైక్ ర్యాలీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో "సోషల్ మీడియా ప్రభావం-సైబర్ నేరాలు-ఏఐ టెక్నాలజీలపై సెమినార్ గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నానాటికి...

282 వాహనాలపై అపరాధ రుసుము వసూలు

గుంటూరు ఉప రవాణా కమిషనర్ కె.సీతారామి రెడ్డి గుంటూరు, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లాలో 282 వాహనాలపై అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందని ఉప రవాణా కమిషనర్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.