Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం పలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమలు మరియు నిత్యవసర సరుకులు, బియ్యం కూరగాయలు, పంపిణీ చిలకలూరిపేట, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ యూనియన్...

మాగండ్లపల్లి రైతులకు న్యాయం చేయాలి: బీసీవై పార్టీ వినతి

మాగండ్లపల్లి, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మాగండ్లపల్లి రెవెన్యూ గ్రామం–మద్దనపల్లె గ్రామానికి చెందిన 29 మంది రైతుల భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు,...

అభివృద్ధి కార్యక్రమాలపై గుంటూరు కలెక్టర్‌ సి.యం. సాయి కాంత్ వర్మ సమీక్ష

గుంటూరు, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నందున, నిర్నీత షెడ్యూల్ ప్రకారం ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల...

కావూరు పీహెచ్‌సీలో పల్నాడు డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి డాక్టర్‌ సిహెచ్‌. రత్నం మోహన్‌ చిలకలూరిపేట, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలని,...

ఓటర్లు హియరింగ్ కి తప్పనిసరిగా హాజరు కావాలి

గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ జరుగుతుందని, నోటీసులు అందుకున్న ప్రతి...

గుంటూరు నగరంలో విద్యుత్ కు అంతరాయం

గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మంగళవారం ఉదయం గం. 09.00ల నుండి సాయంత్రం గం. 04.00ల వరకు గుంటూరు బృందావన్...

BREAKING NEWS : రేపటి నుంచి అత్యవసర సేవలకు జూడాలు దూరం..!

ఉదయం 8 గంటల నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ.. స్టయిఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన రాకపోవడంతో నిర్ణయం.. అమరావతి, భారత్ ప్రతినిధి న్యూస్ : స్టైఫండ్‌ పెంపుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని జూడాలు కొంతకాలంగా...

రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ.. సీబీఐకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రైల్వే ఇంజనీర్ !

రైల్వే ఇంజనీర్ బాపిరాజుతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ అరెస్ట్ రూ.179.50 కోట్ల ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రాజెక్ట్‌పై సీబీఐ దర్యాప్తు ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.7 కోట్ల బోనస్ లంచం డిమాండ్ చేసినట్లు...

శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు పంపిణీ

వినుకొండ, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యుల పిల్లలకు...

సామాన్యుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు గౌతు లచ్చన్న

కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాలు గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, రైతాంగ నాయకుడు సర్దార్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.