Thursday, September 10, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

కృష్ణా

ప్రాధమిక పాఠశాలకు విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు చేయూత

విజయవాడ, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్రాంత సెంట్రల్ ఎక్స్సైజ్, కస్టమ్స్, జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ మేడిద నాగరాజు, తన ఉన్నతికి సోపానంగా నిలిచిన పాఠశాల అభివృద్ధికి అండగా...

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ

దేశ రక్షణకు సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉంది ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ కొండపల్లి, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఈ దేశం కోసం.. ధర్మం కోసం.. ప్రాణాలను...

లంచం కేసులో సీజీఎస్టీ సూపరింటెండెంట్ అరెస్ట్

విజయవాడలో రూ.50 వేల లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి విజయవాడ, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లంచం డిమాండ్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ...

డీఎస్సీపై చర్చకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి

జగన్‌కు మంత్రి సవిత సవాల్..! అమరావతి, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి...

బెజవాడలో మళ్లీ పొలిటికల్ హైడ్రామా..!

విజయవాడ, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ బాప్టిస్ట్ నగర్‌లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత.. వైసీపీ నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు.. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన.. టీడీపీ నేతలను...

శాకంబరీ అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై ముగిసిన ఉత్సవాలు విజయవాడ, 28 జూలై 2026, భారత్ ప్రతినిధి : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.