విజయవాడ, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్రాంత సెంట్రల్ ఎక్స్సైజ్, కస్టమ్స్, జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ మేడిద నాగరాజు, తన ఉన్నతికి సోపానంగా నిలిచిన పాఠశాల అభివృద్ధికి అండగా...
దేశ రక్షణకు సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉంది
ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ
కొండపల్లి, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఈ దేశం కోసం.. ధర్మం కోసం.. ప్రాణాలను...
విజయవాడలో రూ.50 వేల లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన అధికారి
విజయవాడ, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లంచం డిమాండ్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ...
జగన్కు మంత్రి సవిత సవాల్..!
అమరావతి, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి...
విజయవాడ, భారత్ ప్రతినిధి న్యూస్ :
విజయవాడ బాప్టిస్ట్ నగర్లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత..
వైసీపీ నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు..
వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన..
టీడీపీ నేతలను...
ఇంద్రకీలాద్రిపై ముగిసిన ఉత్సవాలు
విజయవాడ, 28 జూలై 2026, భారత్ ప్రతినిధి : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల...