Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

వైఎస్సార్‌ సేవలు చిరస్మరణీయం

17వ వర్ధంతి సందర్భంగా వై‌ఎస్‌ఆర్‌సి‌పి శ్రేణులు ఘన నివాళులు గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భరత్ ప్రతినిధి న్యూస్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని...

120 సంవత్సరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం

ప్రత్తిపాడు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర రెవిన్యూ శాఖ...

ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్ష

గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఎ ఐ రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్...

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్

గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు....

20 ఏళ్ల పగ.. ‘చిన్న’ దారుణ హత్య

​కేసును ఛేదించిన నగరపాలెం పోలీసులు 11 మంది అరెస్ట్.. ​మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు.. ​గుంటూరు, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాల క్రితం నాటి వివాహేతర సంబంధ...

అణగారిన వర్గాల బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిలకలూరిపేట, 31 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...

సీఎం సార్.. మా డబ్బులు.. మాకు ఇవ్వండి

ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ గుంటూరు, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మా డబ్బులు.. మాకు ఇవ్వండి సీఎం సార్.. అంటూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు సోమవారం...

ప్రశాంతంగా నీట్ పి.జి పరీక్ష

గుంటూరు, 30 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  గుంటూరు జిల్లాలో NEET-PG–2026 పరీక్ష  ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు ఆరు కేంద్రాల్లో 796 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. ఆదివారం...

గుంటూరు లక్ష్మీపురంలో ట్రాక్టర్ బీభత్సం

గుంటూరు, 30 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం HDFC బ్యాంక్‌ ఎదురుగా ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఢీకొన్న...

అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ నాగబాబు

గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ కొణిదెల నాగేంద్రబాబు శనివారం అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించి అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అరణ్యారామం ప్రదేశంలో...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.