Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

రూ.13 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం జరుగుతున్నాయి. గురువారం నియోజకవర్గ పరిధిలోని 18, 19, 20, 22, 25వ...

పురుగుమందుల అక్రమాలపై విజిలెన్స్‌ దాడులు

రూ.7.40 లక్షల విలువైన 120 లీటర్లకు స్టాప్‌ సేల్‌ గుంటూరు, 03 సెప్టెంబర్‌ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అక్రమ రవాణాపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌...

శ్యామలానగర్‌ లెవెల్ క్రాసింగ్‌ 4 రోజులు మూసివేత

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అత్యవసర ట్రాక్‌ మరమ్మతు, ఓవర్‌హాలింగ్‌ పనుల నిమిత్తం గుంటూరు–నల్లపాడు స్టేషన్ల మధ్య శ్యామలానగర్‌లోని లెవెల్ క్రాసింగ్‌ (ఎల్ సి) నెం. 312ను నాలుగు...

వినాయక చవితి ఉత్సవాలను ఈకో ఫ్రెండ్లీగా నిర్వహించాలి : జి.ఎం.సి కమిషనర్

గుంటూరు, సెప్టెంబర్ 03. భారత్ ప్రతినిధి న్యూస్. ఈ నెల 14న నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్...

సమగ్రత పారదర్శకతపై సౌత్ కోస్ట్ రైల్వే విజిలెన్స్ సెమినార్

  విశాఖపట్నం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో గురువారం విజిలెన్స్ సెమినార్ నిర్వహించారు. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పి...

రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం జరుగుతోందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర రావు...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ సీరియస్

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్ అయ్యారు. గురువారం పట్నంబజార్ లోని హోల్సేల్ షాప్ ల్లో...

అపర భగీరథుడు ఆళ్ళ దశరథరామిరెడ్డి

పెదకాకాని, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా, పెదకాకాని గ్రామ (మాజీ సర్పంచ్) స్వర్గీయ ఆళ్ల దశరథ రామిరెడ్డి మనకు భౌతికంగా దూరమై నేటికి ఆరేళ్లు.. ఆయన...

బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు పటిష్ట చర్యలు

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్) బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వట్టిచెరుకూరు తహసిల్దార్ కె. రాజీవ్ కుమార్...

అమరావతి ఛాంపియన్స్ ను అభినందించిన జె.సి

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమరావతి ఛాంపియన్‌షిప్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందించారు. తిరుపతిలో...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.