Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

జి.ఎస్.టి చెల్లించని వారిపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలి : జేసీ

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వానికి జి.ఎస్.టి చెల్లించని సంస్థలపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర జీఎస్.టి...

గుంటూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పాత గుంటూరులో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు...

గుంటూరులో రెవెన్యూ ఉద్యోగులకు మెగా ఉచిత వైద్య శిబిరం

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ సి యం. సాయి కాంత్ వర్మ...

కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌ అభివృద్ధి నిధులు గోల్‌మాల్ !

వాకింగ్ ట్రాక్‌ సభ్యత్వం పేరుతో లక్షలు వసూలు అమృత స్కీం మరియు జి‌ఎం‌సి నిధులతోనే అభివృద్ధి పనులు వాకింగ్ ట్రాక్‌ ఆదాయం మాయం ? సుమారు 40 లక్షల రూపాయలకు లెక్క ఏది ? ప్రస్తుత కమిటీ అధ్యక్ష...

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుద్దాం

మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు గుంటూరు, 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శాసన మండలిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్...

తాగునీటికి తూర్పులో తిప్పలు

గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బి.ఆర్....

ఫ్లాష్‌లైట్లతో ఏపీ జూడా నిరసన

12వ రోజు కొనసాగుతున్న ఏపీ జూడాల సమ్మె గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ జూడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఫేజ్‌–3లో భాగంగా...

23 నుంచి పారదర్శకంగా ఏఈఈల నియామక పరీక్షలు

ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27...

మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కు బెయిల్ మంజూరు కావాలని ప్రత్యేక ప్రార్థనలు

గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పై కక్షతో అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పరిశీలించిన కమిషనర్

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పూర్తి కానున్నందున వెంటనే రోడ్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.