Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

గుంటూరు

రూ.8:50 కోట్లతో అధివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమెల్యే నసీర్

గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు...

గుంటూరు శిల్పారామంలో హస్తకళల దుకాణాలు

గుంటూరు, 26 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో హస్తకళల నిలయమైన శిల్పారామంలో హస్తకళల అమ్మకానికి అనువైన దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పారామం పరిపాలనాధికారి యశ్వంత్ సాయి ఒక ప్రకటనలో...

వారం రోజుల్లో వీధి దీపాల ఫిర్యాదులను పరిష్కరించాలి

జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ రాబోయే వారం రోజుల్లోగా...

అవినీతిని అడ్డుకున్నందుకే నాపై దుష్ప్రచారం

డీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబు శనగల కేంద్రంలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తితోనే కుట్రపూరిత ఆరోపణలు రూ. 100 కోట్లకు డీసీఎంఎస్ టర్నోవర్.. రూ. 50 లక్షల అక్రమాల రికవరీ ​గుంటూరు, 26 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి...

భక్తిశ్రద్ధలతో విశ్వ గురువు మహా ప్రవక్త జన్మదిన వేడుకలు

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్వ గురువు మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లా వారి జన్మదిన వేడుకలు కుదుబ్ షాహీ హజరత్ సయ్యద్ షా,...

జి‌ఎం‌సిలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ దాడులు

జిఎంసి ఇంజనీరింగ్ విభాగంలో 2017-2025 మధ్యలో 152 పనుల్లో అవినీతి జరిగిందని నిర్ధారణ సంవత్సరానికి కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి నష్టం గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్...

ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి : చెరుకూరి తిరుపతిరావు

ఎస్పీకి మెమోరాండం అందజేసిన గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనపై సమగ్ర...

నూతన కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల షోరూం ప్రారంభం

గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్ లో నూతనంగా బుధవారం కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల దుస్తుల విక్రయ కేంద్రం ప్రారంభం...

ప్రభుత్వ మహిళా కళాశాల అభివృద్ధి నా బాధ్యత : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో గుంటూరు ప్రభుత్వ మహిళా కాలేజీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, కాలేజీకి మహర్దశ...

ఈవీఎం గోడౌన్‌లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లా లోని ఈ.వి.యం గోడౌన్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక ఆర్...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.