Thursday, September 10, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Telangana

పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం !

హైదరాబాద్, 08 సెప్టెంబర్‌ 2026 : తమను ఎందుకు అడ్డుకుంటున్నారన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ‘ఎవడ్రా నువ్వు.. మాకే చెప్తావా?’ అంటూ ఓ పోలీసు అధికారి దౌర్జన్యానికి దిగారు. తోటి పోలీసులు కూడా పూనకంతో...

మళ్లీ పుడతామా ఏందీ.. ?

కరీంనగర్‌ యువత సమరభేరి సభలో కేటీఆర్‌ కరీంనగర్‌, 05 సెప్టెంబర్‌ 2026 : సమాజం యువత పాత్ర చాలా గొప్ప ది.. మీ పరిధి విశాలమైనది.. ఈ దేశం మీది.. భవిష్యత్తు మీది.. కాపాడుకోవాల్సి...

శిల్పా కాలనీ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, భారత్ ప్రతినిధి న్యూస్ : మియాపూర్, అమీన్ పూర్ లోని శిల్పా కాలనీ లో భారత దేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు....

ప్రజా విజ్ఞాన ఉద్యమ మార్గదర్శి డా. ఎం. పి. పరమేశ్వరన్‌కు ఘన నివాళి

హైదరాబాద్: ప్రముఖ అణు శాస్త్రవేత్త, రచయిత, విద్యావేత్త, ప్రజా విజ్ఞాన ఉద్యమకారుడు డా. ఎం. పి. పరమేశ్వరన్ మృతి పట్ల కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ...

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కు అందజేసిన కేసీఆర్

వరంగల్, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమాన్ని ఆదివారం వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ...

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ..!

హైదరాబాద్‌, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు....

జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్..!

సంగారెడ్డి, భారత్ ప్రతినిధి న్యూస్ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖాలో ఫేక్ డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ డాక్టర్...

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

భువనగిరి డీఎస్పీ రవీందర్‌యాదవ్‌ భువనగిరి, భారత్ ప్రతినిధి న్యూస్ : యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్‌యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

భద్రాద్రి కొత్తగూడెం, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు(ఆదివారం) అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ...

కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

మియాపూర్ శిల్ప కాలనీ లోని కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో స్నేహితుల రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ మిత్రులకు ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టి, స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు....

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.