Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

ఇరవై రెండు ఎద్దులను అక్రమంగా తరలింపు

ఐదుగురుపై కేసు నమోదు కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 5:00 సమయంలో గండేపల్లి ఎస్సై వారి సిబ్బందితో గండేపల్లి లో వెహికల్ చెకింగ్...

సమగ్రత పారదర్శకతపై సౌత్ కోస్ట్ రైల్వే విజిలెన్స్ సెమినార్

  విశాఖపట్నం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో గురువారం విజిలెన్స్ సెమినార్ నిర్వహించారు. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పి...

వినాయక చవితి కి అనుమతులు ఇక మరింత సులభం !

వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్...

పిడపర్తి టైటస్ బాబు భూ బాధితులకు న్యాయం చేయాలి

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అమరావతి, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమరావతి రాజధాని ప్రాంతంలో పిడపర్తి టైటస్ బాబు అనే వ్యక్తి కుటుంబం చేతిలో మోసపోయిన భూ...

అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి అక్టోబర్ 12న గాయత్రీదేవి అలంకరణ అక్టోబర్ 13న అన్నపూర్ణాదేవి అక్టోబర్ 14న మహాచండీదేవి అక్టోబర్ 15న లలితా త్రిపురసుందరీదేవిగా...

గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం

బాలిక జమున కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలి బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి : సిపిఐ(యం) పోలవరం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప...

మారికవలస గురుకుల పాఠశాల తరలింపు అన్యాయం

అలా చేయటం గిరిజన హక్కులను కాలరాయడమే : చౌటూరి రమేష్ అమరావతివిశాఖపట్నం, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ​మారికవలస గిరిజన గురుకుల పాఠశాల తరలింపు నిర్ణయం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య...

రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం జరుగుతోందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర రావు...

తిరుపతి డిప్యూటీ ఈవో ఇంట ఏసీబీ సోదాలు !

రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు తిరుమల, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తిరుమల టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెందు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ సీరియస్

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్ అయ్యారు. గురువారం పట్నంబజార్ లోని హోల్సేల్ షాప్ ల్లో...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.