Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా

వైసీపీ మైనారిటీ నాయకులు గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈమేరకు వైసీపీ మైనారిటీ...

ఆగస్టు 17 నుండి సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆగష్టు 17 నుండి గుంటూరు నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నగర పాలక సంస్థ...

BS బ్యూటీ సెలూన్ ప్రారంభం ప్రారంభోత్సవం

గుంటూరు, 14 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు గోరంట్ల మెయిన్ రోడ్డు లో ఘనంగా బి‌ఎస్ బ్యూటీ సెలూన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ 'బి‌ఎస్ సెలూన్' స్పా, హెయిర్...

భూముల బదలాయింపు ప్రక్రియను నిలిపివేయాలి

అనకాపల్లి జిల్లా బ్యూరో, 14 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో భూముల బదలాయింపు ప్రక్రియకు సంబంధించి రైతుల అంగీకారం లేకుండా ఎలాంటి...

రాష్ట్ర కార్యవర్గంలో గుంటూరుకు సముచిత స్థానం

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ శుక్రవారం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా...

తెనాలిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పెమ్మసాని

తెనాలి, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని చెంచుపేట ప్రాంతంలో గల 30 31 వార్డులలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర...

ఏ‌ఎన్‌యూ కి వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ సభ్యత్వం

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ (డబల్యుపిఈఏ) సభ్యత్వం లభించింది. సంబంధిత ధ్రువపత్రాన్ని కార్యనిర్వాహక సంచాలకులు పి.పి.ఎస్ బాలకుమార్, ఏ‌ఎన్‌యూ...

ఏ‌ఎన్‌యూ లో ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణల ముగింపు

గుంటూరు, 14 ఆగస్ట్ 14.2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సి ఎస్ ఆర్ , ఎక్స్ ఎల్ ఆర్ ఆధ్వర్యంలో రూసా సహకారంతో నిర్వహించిన 5 రోజుల...

వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్వర్యంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’

గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యంత ఘనంగా "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని నిర్వహించారు....

కాకినాడ జిల్లా పోలీస్ అధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిహార్సల్స్ నిర్వహించిన జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ బ్యూరో, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.