Friday, September 11, 2026
spot_imgspot_img

📰 Generate e-Paper Clip

Andhra Pradesh

విలీన గ్రామాల్లో పెండింగ్ పనులు పై సమగ్ర నివేదిక ఇవ్వాలి

జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల్లో పెండింగ్ అభివృద్ది పనులు, మౌళిక వసతుల కల్పనపై సమగ్ర...

వైఎస్సార్‌ సేవలు చిరస్మరణీయం

17వ వర్ధంతి సందర్భంగా వై‌ఎస్‌ఆర్‌సి‌పి శ్రేణులు ఘన నివాళులు గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భరత్ ప్రతినిధి న్యూస్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని...

మరణం లేని మహానేత వైయస్ఆర్

నేడు వైయస్సార్ 17 వర్ధంతి అమరావతి, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మరణించిన కూడా పేద వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన నాయకుడు వై యస్ రాజశేఖరరెడ్డి. నేడు (సెప్టెంబర్...

120 సంవత్సరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం

ప్రత్తిపాడు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర రెవిన్యూ శాఖ...

ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్ష

గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఎ ఐ రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్...

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్

గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు....

20 ఏళ్ల పగ.. ‘చిన్న’ దారుణ హత్య

​కేసును ఛేదించిన నగరపాలెం పోలీసులు 11 మంది అరెస్ట్.. ​మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు.. ​గుంటూరు, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాల క్రితం నాటి వివాహేతర సంబంధ...

అణగారిన వర్గాల బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిలకలూరిపేట, 31 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...

చండ్రేడులో ఘనంగా అణగారిన వర్గాల యువత ఐక్యత మహాసమావేశం

రాజమండ్రి బ్యూరో, 31 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనపర్తి నియోజకవర్గం చండ్రేడు గ్రామంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ యువత ఐక్యత మహాసమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా...

రాష్ట్రంలో 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కూటమి ప్రభుత్వం సన్నద్ధం

జలయజ్ఞం పేరుతో గత పాలకుల దోపిడీపై ఎమ్మెల్యే, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ధ్వజం ​కాకినాడ బ్యూరో, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.