Friday, September 11, 2026
spot_imgspot_img

కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

మియాపూర్ శిల్ప కాలనీ లోని కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో స్నేహితుల రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ మిత్రులకు ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టి, స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్
కె.బాల్ రెడ్డి, డైరెక్టర్ కె. విజయ లక్ష్మీ, వైస్ చైర్మన్ కె. గ్రీష్మ లిఖిత రెడ్డి విద్యార్థులు అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.