ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక
- ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి
- లేదంటే రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ
- ఎన్నికలనాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శలు
- ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
- 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి
- ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక