ఆగస్టు 17 నుంచి 24 అక్టోబర్ వరకు ప్లెట్ షెడ్యూల్ ప్రకటించిన ఎయిర్ ఇండియా
1) హైదరాబాద్ నుండి భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా.
2) బెంగళూరు నుండి భోగాపురం మధ్య రోజూ రెండు సర్వీసులు నడపనున్న ఎయిరిండియా.
3) ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు బెంగుళూరు భోగాపురం మధ్య మరో సర్వీస్
4) విజయవాడ నుండి భోగాపురం మధ్య రోజూ 4 సర్వీసులు ఉంటాయాన్నారు.