BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:29 am Posted by : BHARATH PRATHINIDHI

భోగాపురం విమానాశ్రయానికి ప్లెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఎయిర్ ఇండియా

ఆగస్టు 17 నుంచి 24 అక్టోబర్ వరకు ప్లెట్ షెడ్యూల్ ప్రకటించిన ఎయిర్ ఇండియా

1) హైదరాబాద్ నుండి భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా.

2) బెంగళూరు నుండి భోగాపురం మధ్య రోజూ రెండు సర్వీసులు నడపనున్న ఎయిరిండియా.

3) ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు బెంగుళూరు భోగాపురం మధ్య మరో సర్వీస్

4) విజయవాడ నుండి భోగాపురం మధ్య రోజూ 4 సర్వీసులు ఉంటాయాన్నారు.