విజయవాడ, భారత్ ప్రతినిధి న్యూస్ :
- విజయవాడ బాప్టిస్ట్ నగర్లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత..
- వైసీపీ నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు..
- వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన..
- టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..
- వైసీపీ, టీడీపీ నేతల పోటాపోటీ నినాదాలు..
- జై జగన్ అంటూ వైసీపీ, జై లోకేష్ అంటూ టీడీపీ నేతల నినాదాలు